Minister Malla Reddy: రూ.50 కోట్లకు రేవంత్‌ పీసీసీ పదవి కొన్నాడు

* రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి విమర్శలు * కేసీఆర్‌, కేటీఆర్‌ను తిడితే ఊరుకోం-మంత్రి మల్లారెడ్డి

Update: 2021-09-19 09:15 GMT

రేవంత్‌ రెడ్డి - మంత్రి మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

Minister Malla Reddy: టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌పై మరోసారి విమర్శలు చేశారు మంత్రి మల్లారెడ్డి. 50కోట్ల రూపాయలకు రేవంత్‌ పీసీసీ పదవి కొన్నాడంటూ ఆరోపించారు మల్లారెడ్డి. ఇకపై కేసీఆర్‌, కేటీఆర్‌ను తిడితే ఊరుకోనన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రజలకు మౌలికవసతులు కూడా కల్పించలేదన్నారు మంత్రి మల్లారెడ్డి.

Tags:    

Similar News