ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan: ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసే అవకాశం

Update: 2022-08-24 05:22 GMT

ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రిని ఆమె కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తమిళసై, కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.

Tags:    

Similar News