Adipurush: ఆదిపురుష్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు టీఎస్‌ సర్కార్‌ అనుమతి

Adipurush రోజుకు 6 షోలకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌

Update: 2023-06-13 13:45 GMT

Adipurush: ఆదిపురుష్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు టీఎస్‌ సర్కార్‌ అనుమతి

Adipurush: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయింది. అయితే.. ఆదిపురుష్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్‌ అనుమతి ఇచ్చింది. రోజుకు 6 షోలకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. అలాగే.. మొదటి 3 రోజుల వరకు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో టికెట్‌ ధరను 50 రూపాయలకు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక.. ఈ మూవీలో ప్రభాస్‌ సరసన కృతిసనన్‌ హీరోయిన్‌గా నటించారు. సైఫ్‌ అలిఖాన్‌ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Tags:    

Similar News