TS Education News Today: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

TS News Today: ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో జీవో-46 అమలు చేయాలని నిర్ణయం * గత ఏడాది నెలవారి ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఆదేశం

Update: 2021-06-22 08:55 GMT
తెలంగాణ విద్య శాఖా (ఫైల్ ఇమేజ్)

TS Education News Today: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో జీవో-46 అమలు చేసే యోచనలో ఉంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ స్కూల్స్, కాలేజీలు నెలవారి ఫీజులు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈసారి కూడా అదేవిధానం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. జీవో-46ని అమలు చేయకుంటే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలను సరిచేయాలని విద్యాశాఖ భావిస్తోంది.

Tags:    

Similar News