యాదాద్రిలో సీఎం కేసీఆర్‌

Update: 2019-08-17 07:19 GMT

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యరాజధానిగా తీర్చిదిద్దాలని సంకల్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ కు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ కు స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు అర్చకులు. యాదాద్రి ఆలయ విస్తరణ రింగ్ రోడ్డు పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.

Full View 

Tags:    

Similar News