నేటి నుంచి గోల్కొండ బోనాలు.. జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం

ఆషాడ బోనాలకు ముస్తాబైన గోల్కొండ కోట

Update: 2022-06-30 04:15 GMT

నేటి నుంచి గోల్కొండ బోనాలు.. జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం

Telangana Bonalu: ఆషాడ బోనాలకు గోల్కొండ కోట ముస్తాబైంది. నేడు జగదాంబికా అమ్మవారికి భక్తులు మొదటి బోనం సమర్పించనున్నారు. బోనాల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో బోనాల ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 2వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News