Coronavirus: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి

Coronavirus: జూలురుపాడు మండలం పడమట నర్సాపురంలో ఘటన

Update: 2021-09-22 02:48 GMT

Representational Image

Coronavirus: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనాతో ఉపాధ్యాయురాలు మృతి చెందింది. జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో చోసుకున్న ఘటనతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు పాఠశాలలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.  

Full View


Tags:    

Similar News