Telangana: టీడీపీకి షాక్‌.. టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం..

Telangana: తెలంగాణలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది.

Update: 2021-04-07 11:43 GMT

Telangana: టీడీపీకి షాక్‌.. టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం..

Telangana: తెలంగాణలో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీకి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు రాజీనామా చేశారు. కాసేపట్లో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు మెచ్చ. మరోవైపు టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు, స్పీకర్‌ పోచారంను కలిసి లేఖను అందించారు ఎమ్మెల్యేలు మెచ్చ, సండ్ర.

Tags:    

Similar News