ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న తరుణ్‌ చుగ్, బండి సంజయ్

Khairatabad: హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకరం

Update: 2022-09-05 06:25 GMT

ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న తరుణ్‌ చుగ్, బండి సంజయ్ 

Khairtabad: హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకు ప్రమాదకర పరిస్థితులు సంభవిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కులాలు, వర్గాల పేరుతో చీలిపోతే రాష్ట్రానికి ప్రమాదకరమన్నారు. ఖైరతాబాద్‌ గణపతిని బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్‌ చుగ్‌తో కలిసి బండి సంజయ్ దర్శించుకున్నారు.

Tags:    

Similar News