Soundararajan: గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్న తమిళిసై

Soundararajan: ఆదివాసీలకు వ్యాక్సినేషన్‌ పెంచాలని గతంలో పిలుపునిచ్చిన గవర్నర్

Update: 2021-07-12 06:04 GMT
గిరిజనులాతో కలసి వాక్సిన్ తీసుకునున్న గవర్నర్ తమిళిసై (ఫైల్ ఇమేజ్)

Soundararajan: వ్యాక్సినేషన్ పెంచాలని గతంలో పిలుపునిచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఇవాళ గిరిజన తండాలో వ్యాక్సిన్ పర్యటించనున్నారు. కాసేపట్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కెసి తండాకు వెళ్లనున్న గవర్నర్‌. వారితో కలిసి వ్యా్క్సిన్ తీసుకోనున్నారు. 

Full View


Tags:    

Similar News