తెలంగాణ బీజేపీకి షాక్.. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తిరిగి టీఆర్ఎస్‌ గూటికి

*కాసేపట్లో ప్రగతిభవన్‌ చేరుకోనున్న స్వామిగౌడ్

Update: 2022-10-21 09:44 GMT

తెలంగాణ బీజేపీకి షాక్.. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తిరిగి టీఆర్ఎస్‌ గూటికి

Swamy Goud: తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తిరిగి టీఆర్ఎస్‌ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతిభవన్‌ చేరుకోనున్న స్వామిగౌడ్.. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News