విషమిచ్చి కుక్కలను చంపిన వైనం..మున్సిపల్ కమిషనర్, సిబ్బందిపై కేసులు!

Update: 2019-06-24 02:06 GMT

సిద్ధిపేట మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలకు విషాహారం పెట్టి అధికారులు చంపినట్టు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వికారాబాద్ పురపాలక సంఘం కమిషనర్, సిబ్బంది మీద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని సస్పెండ్ చేశారు సిద్ధి వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉండటంతో మున్సిపల్ సిబ్బంది వాటిని బంధించి విషాహారం ఇచ్చి చంపారు. తర్వాత వాటిని మూకుమ్మడిగా భూమిలో పాతి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు పొలీసులకు పిర్యాదు చేశారు ఈ ఘటనపై ఐసీపీ 11, 429 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఇందులో సిబ్బందితోపాటు కమిషనర్‌ చేర్చారు. 

Tags:    

Similar News