Governor Tamilisai: ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలి

Governor Tamilisai: గత ఎన్నికల్లో ప్రచార సందర్భంగా కౌశిక్‌రెడ్డి కామెంట్స్‌పై గవర్నర్‌ సీరియస్‌

Update: 2024-01-25 05:31 GMT

Governor Tamilisai: ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలి

Governor Tamilisai: గవర్నర్‌ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ప్రచార సందర్భంగా కౌశిక్‌రెడ్డి కామెంట్స్‌పై గవర్నర్‌ సీరియస్‌ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి అన్నాడంటూ కౌశిక్ రెడ్డిపై గవర్నర్‌ పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎలక్షన్‌ కమిషన్‌ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ఎవరూ ఫోర్స్ చేయకూడదని.. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తిమంతమైన ఆయుధం గవర్నర్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News