Telangana: తెలంగాణలో రేపటి నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం

Telangana: ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియం

Update: 2022-06-12 12:22 GMT

Telangana: తెలంగాణలో రేపటి నుంచే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం

Telangana: తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం రేపటినుంచే ప్రారంభిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. కరోనా పరిస్థితుల తర్వాత విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో పున:ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఈ విద్యా సంవత్సరం ఆరంభంనుంచే ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టామన్నారు. విద్యాసంస్థల నిర్వహణకు తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News