Mulugu: ములుగు జిల్లాలో కరోనా కలకలం

Mulugu: ఏటూరునాగారం జెడ్పీ హైస్కూల్‌లో ఐదుగురు టీచర్లకు పాజిటివ్

Update: 2021-09-08 04:42 GMT

Representational Image

Mulugu: ములుగు జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఏటూరునాగారం జెడ్పీ హైస్కూల్లో ఐదుగురు టీచర్లకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో.. బాధితులను హోమ్‌ క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు.. టీచర్లకు కోవిడ్‌ సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు భయాందోళనకు గురవుతున్నారు. 

Tags:    

Similar News