గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

Satyagraha Deeksha: హాజరైన జగ్గారెడ్డి, వీహెచ్‌, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, మహేష్‌గౌడ్

Update: 2022-06-19 08:09 GMT

గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

Satyagraha Deeksha: గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అగ్నిపథ్‌ స్కీమ్‌‌ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, మహేష్‌ గౌడ్‌, అంజన్‌కుమార్‌, వీహెచ్ తదితర నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆర్మీ కోసం ప్రిపేర్ అవుతున్న యువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.

Tags:    

Similar News