Sandra Venkata Veeraiah: రైతులకు ఉరి వేస్తే.. బీజేపీకి కూడా ఉరి వేయడం ఖాయం

* శరీరంపై వడ్ల కంకులతో అలకంరణ * భుజంపై నాగలి పెట్టుకుని.. వడ్ల కంకులతో నిరసన

Update: 2021-11-18 07:38 GMT

ప్రత్యేక ఆకర్షణగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య(ఫైల్ ఫోటో)

Sandra Venkata Veeraiah: తెలంగాణలో వరి పండిస్తున్న రైతులకు ఉరి వేస్తే బీజేపీకి కూడా ఉరి వేయడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హెచ్చరించారు. రైతుల మహోద్యమానికి తప్పకుండా అండగా ఉంటామని తేల్చిచెప్పారు. 

Tags:    

Similar News