ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

Update: 2019-11-19 10:13 GMT

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెపై లేబర్‌ కోర్డులో తేల్చుకోవాలని హైకోర్టు చేసిన సూచన కార్మికులల్లో నిరుత్సాహం నింపింది. దీంతో డిపో నుంచి బస్టాండ్‌ వరకు నోటికి నల్లగుడ్డ కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. మౌన ర్యాలీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేందర్‌ అందిస్తారు.


 



Tags:    

Similar News