నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nizamabad: టైరు పేలి కారు బోల్తా

Update: 2022-08-10 04:25 GMT

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముప్కాల్‌ మండలం కొత్తపల్లి వద్ద టైరు పేలి ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్‌ టోలిచౌకికి చెందిన ఒకే కుటుంబసభ్యులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News