Telangana: తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

Telangana: ప్రజలు కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి

Update: 2022-01-22 01:53 GMT

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

Telangana: తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే బాధితులు ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదని, హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News