Revanth Reddy: ఆదివాసీలు సమాజ అభివృద్ధికి పునాదుల్లాంటి వారు

Revanth Reddy: వారి ఆశీర్వాదంతోనే ఇంద్రవెల్లిలో గొప్ప సభను నిర్వహించుకున్నాం

Update: 2022-01-30 11:49 GMT

 ఆదివాసీలు సమాజ అభివృద్ధికి పునాదుల్లాంటి వారు

Revanth Reddy: ఆదివాసులు సమాజ అభివృద్ధికి పునాదుల్లాంటి వారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీల ఆశీర్వాదంతోనే ఇంద్రవెళ్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గొప్ప సభను నిర్వహించామన్నారు. ఆ సభ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయంలనాగోబా దేవతను దర్శించుకొని పూజలు చేశారు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క. నాగోబా పండగను ఆదివాసీలు అత్యంత పవిత్రంగా ఉంటాయన్నారు రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News