Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీది మ్యాచ్‌ ఫిక్సింగ్‌

Revanth Reddy: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ వరి ఎందుకు వేశారు

Update: 2021-12-27 14:23 GMT

ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ వరి ఎందుకు వేశారు

Revanth Reddy: వరి కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్‌లు డ్రామాలాడుతున్నాయన్నారు టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో వరి పంట ఎందుకు వేశారని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు రైతుల సమస్యలు పక్కన పెట్టి నిరుద్యోగ సమస్య ముందు పెట్టుకున్నారని విమర్శించారు.

Tags:    

Similar News