ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్వాలిస్ వాహనం.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

Kamareddy: మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తింపు...

Update: 2021-12-18 08:55 GMT

ఆగిఉన్న లారీని ఢీకొన్న క్వాలిస్ వాహనం.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

Kamareddy: కామారెడ్డి జిల్లా జగన్నాథపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.., పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Tags:    

Similar News