మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్

Priyanka Gandhi: టీకాంగ్రెస్ నేతలు ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలుపు

Update: 2022-08-21 05:42 GMT

మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్ 

Priyanka Gandhi: మునుగోడు ఉప ఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు. 23న టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ రావాలని అధిష్టానం పిలుపునిచ్చింది. ప్రియాంక, వేణుగోపాల్, మాణిక్కం నేతృత్వంలో సమావేశం జరుగనుంది. మునుగోడు ఉప ఎన్నికపై అధిష్టానం వ్యూహ రచన చేయనుంది.

Tags:    

Similar News