Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు..

Suryapet: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది.

Update: 2025-12-10 06:19 GMT

Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు.. 

Suryapet: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు ముప్పేట దాడి చేశారు. కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు మోహరించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News