Hyderabad: 3గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

Hyderabad:బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారిన కిడ్నాప్ కలకలం రేగింది

Update: 2021-02-26 05:45 GMT

ఫైల్ ఇమేజ్


హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో కిడ్నాప్‌ కలకలం రేగింది. దుండగులు ఓ వ్యాపారిని కిడ్నాప్‌ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు.. బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మూడు గంటల్లోనే చెన్నైకి చెందిన నలుగురు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సురక్షితంగా వ్యాపారిని రక్షించారు పోలీసులు. 

Tags:    

Similar News