బ్యాడ్మింటన్ ఆడుతూ మల్కాజ్గిరికి చెందిన పరమేష్ యాదవ్ మృతి
Paramesh Yadav: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
బ్యాడ్మింటన్ ఆడుతూ మల్కాజ్గిరికి చెందిన పరమేష్ యాదవ్ మృతి
Paramesh Yadav: లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతూ మల్కాజ్గిరికి చెందిన పరమేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.