TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసు.. ఈడీ కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

TSPSC: చంచలగూడ జైలులో నిందితులన విచారిస్తామని తెలిపిన ఈడీ

Update: 2023-04-13 04:51 GMT

TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసు.. ఈడీ కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ

TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసులో ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ లీకేజ్ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌ని కస్టడీకి కోరిన ఈడీ చంచలగూడ జైలులో నిందితులన విచారిస్తామని తెలిపిన ఈడీ రాజశేఖర్, ప్రవీణ్‌లకు నోటీసులు జారీ చేసిన నాంపల్లి కోర్టు ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ.

Tags:    

Similar News