టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి

Revanth Reddy: కలిసి పని చేయాలని కృష్ణారెడ్డికి సూచించిన రేవంత్‌రెడ్డి

Update: 2022-09-10 08:10 GMT

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలిసిన పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి కలిశారు. మునుగోడు అభ్యర్థిగా పార్టీ అధిష్టానం స్రవంతిని ఎంపిక చేసిందని.. అందరూ కలిసి పని చేయాలని కృష్ణారెడ్డికి సూచించారు రేవంత్‌రెడ్డి. మునుగోడులో కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేయాలన్నారు.

Tags:    

Similar News