ఓయూకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాకపై రగడ

Update: 2019-09-03 08:06 GMT

ఓయూలో ల్యాబ్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. అయితే జాతీయ ఫెలోషిప్‌లపై స్పందించని కిషన్ రెడ్డి ఓయూలోకి వచ్చే అర్హత లేదంటూ విద్యార్థి సంఘాలు నిరసనకు పిలిపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.

Full View

Tags:    

Similar News