కావాలనే విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి: డీకే అరుణ

ప్రధాని మోడీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తెలంగాణ ప్రభుత్వం అపోహలు సృష్టిస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మంచి చేకూర్చేలా ఉన్నాయన్నారు

Update: 2020-12-17 15:45 GMT

ప్రధాని మోడీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే తెలంగాణ ప్రభుత్వం అపోహలు సృష్టిస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మంచి చేకూర్చేలా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందించడం లేదని డీకే అరుణ మండిపడ్డారు. నూతన చట్టాలపై అబద్ధపు ప్రచారాలు చేయొద్దని విపక్షాలు హెచ్చరించారు.

Tags:    

Similar News