బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబ సభ్యులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి తలసాని డ్యాన్స్
* కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబ సభ్యులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి తలసాని డ్యాన్స్
Secunderabad: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మంత్రి తలసాని డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనాలతో మహిళలు నృత్యాలు, పోతురాజుల కోలాటాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖ ద్వారాల ను ప్రారంభించి మహంకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించడం జరిగింది. pic.twitter.com/1ZvXHbdq8c
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 15, 2022
సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖ ద్వారాల ను ప్రారంభించి మహంకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించడం జరిగింది. pic.twitter.com/I1D5gCdqvy
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 15, 2022