TS News: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనం

TS News: హైకోర్టు నిర్మాణానికి రూ. వెయ్యికోట్ల బడ్జెట్

Update: 2024-03-27 15:57 GMT

TS News: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనం

TS News: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొననున్నారు. రాజేంద్రనగర్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు నిర్మాణాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News