Mynampally Hanumanth Rao: ఏఐసిసి పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మైనంపల్లి

Mynampally Hanumanth Rao: మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వనున్న కాంగ్రెస్

Update: 2023-09-28 09:35 GMT

Mynampally Hanumanth Rao: ఏఐసిసి పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మైనంపల్లి 

Mynampally Hanumanth Rao: ఇవాళ తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు జరగనున్నాయి. ఢిల్లీలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సాయంత్రం ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మైనంపల్లి హనుమంతరావు, రోహిత్ మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.

Tags:    

Similar News