Dharmapuri Arvind: సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ

Dharmapuri Arvind: భారీ వర్షాలు, తెగుళ్ల సమస్యతో నష్టపోయిన పసుపు రైతులను.. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

Update: 2022-01-09 05:49 GMT

 సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ

Dharmapuri Arvind: తెలంగాణలోని పసుపు రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌కు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ లేఖ రాశారు. భారీ వర్షాలు, తెగుళ్ల సమస్యతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని ఆయన లేఖలో తెలిపారు. పంట నష్టం అంచనా వేసి, తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేసి ఉంటే రైతులకు ఈ సమయంలో ఉపశమనం లభించి ఉండేదని అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News