Raja Singh: క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించాలి..

Raja Singh: గణేష్‌ నిమజ్జనం, హనుమాన్‌ ర్యాలీలు చేపట్టకుండా సహకరించాం...

Update: 2021-12-23 10:12 GMT

క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించాలి 

Raja Singh: క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. ఒమిక్రాన్‌ విజృంభించకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. గతంలో గణేష్‌ నిమజ్జనం, హనుమాన్‌ ర్యాలీలు నిర్వహించకుండా ప్రభుత్వానికి సహకరించామని ఎమ్మెల్యే రాజాసింగ్‌ గుర్తుచేశారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News