బేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...

MLA Raja Singh: న్యాయం జరిగే వరకు పోరాడతాం - రాజాసింగ్

Update: 2022-05-21 07:28 GMT

బేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...

MLA Raja Singh: బేగంబజార్‌లో నీరజ్ హత్య కేసును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారానే ఇటువంటి కేసుల్లో న్యాయం జరుగుతుందన్నారు. బాధితుల కుటుంబం తరపున న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌.

Tags:    

Similar News