Raj Gopal Reddy: సింగరేణికి వచ్చే మైన్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నారు

Raj Gopal Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేంతవరకూ నిద్రపోయేది లేదు

Update: 2022-03-11 14:00 GMT

Raj Gopal Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేంతవరకూ నిద్రపోయేది లేదు

Raj Gopal Reddy: సింగరేణికి వచ్చే మైన్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఫైర్‌ అయ్యారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. 4 కోల్‌బ్లాక్‌ల ప్రైవేటీకరణతో 20వేల కోట్ల సింగరేణి ఆదాయం ప్రైవేట్‌ వ్యక్తులకు వెళ్తుందని ఆరోపించారు. తన పేరు ప్రస్తావించకుండా చిల్లరగాళ్లంటూ జగదీష్‌రెడ్డి ప్రస్తావించడాన్ని ఆయన తప్పుబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేంతవరకూ నిద్రపోయేది లేదని శబధం చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. 

Tags:    

Similar News