Moinabad: మొయినాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

Update: 2020-04-27 10:30 GMT

మొయినాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మొయినాబాద్ చౌరస్తాలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దేవరంపల్లి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చేవెళ్ళ నియోజకవర్గ MLA గౌరవనీయులు శ్రీ కాలే యాదయ్య టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొంపల్లి అనంత రెడ్డి, జడ్పీటీసీ కాలే శ్రీకాంత్, ఎంపీపీ నక్షత్రం జయవంత్, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు

Tags:    

Similar News