ముస్తాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లని లబ్ధిదారులకు పంపిణీ చేసిన కేటీఆర్

Minister KTR: పేదవాడికి మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం

Update: 2022-02-14 07:45 GMT

ముస్తాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లని లబ్ధిదారులకు పంపిణీ చేసిన కేటీఆర్

Minister KTR: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఈ దేశానికే దిక్సూచిగా మారుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ముస్తాబాద్‌‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటీఆర్ ప్రారంభించారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పేదలు ఉండే ప్రాంతాల్లో ఈ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు తావులేకుండా అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. 

Tags:    

Similar News