Kishan Reddy: రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy: రుద్రేశ్వరుడిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి

Update: 2021-10-21 09:45 GMT

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (ట్విట్టర్ ఇమేజ్)

Kishan Reddy: రామప్ప దేవాలయాన్ని సందర్శించారు కిషన్‌రెడ్డి. కేంద్రమంత్రి హోదాలో తొలిసారిగా రామప్పకు వచ్చిన కిషన్‌రెడ్డి.. రుద్రేశ్వరుడిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక యునెస్కో గుర్తింపు నేపథ్యంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

Tags:    

Similar News