Nagarjuna Sagar: టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌పై విమర్శలు సంధించిన కిషన్‌ రెడ్డి

Nagarjuna Sagar: కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ పార్టీలు నాగార్జున సాగర్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

Update: 2021-04-10 10:56 GMT

Nagarjuna Sagar: టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌పై విమర్శలు సంధించిన కిషన్‌ రెడ్డి 

Nagarjuna Sagar: కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ పార్టీలు నాగార్జున సాగర్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాగార్జున సాగర్‌ను టీఆర్ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జానారెడ్డి పదవులు అనుభవించి ప్రజలను పట్టించుకోలేదని ద్వజమెత్తారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం నిర్వహించిన కిషన్‌ రెడ్డి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News