మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran Reddy:ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు

Update: 2022-07-24 07:27 GMT

మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran Reddy: హైదరాబాద్‌లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని అమ్మవారి దయతో వర్షాలు బాగా పడ్డాయని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News