దేశ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: వలస కార్మికుల వల్ల కరోనా పెరిగిందనడం సరికాదు : మంత్రి హరీష్‌రావు.

Update: 2022-02-15 01:54 GMT

దేశ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: వలస కార్మికుల వల్ల కరోనా పెరిగిందనడం దేశప్రధానికి న్యాయమా అని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. వలస కార్మికులను ఆదరించి, హక్కున చేర్చుకోవాల్సింది పోయి నిందలు వేయడం సరికాదన్నారు.

Tags:    

Similar News