ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తుంది: గంగుల కమలాకర్‌

Update: 2021-02-16 12:46 GMT

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ సంచలన వ్యా‌‌ఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను కాపాడుకోకపోతే మళ్లీ సమైక్య రాష్ట్రం అవుతుందంటూ వ్యా‌ఖ్యానించారు. ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తుంది తర్వాత జగన్‌ వస్తాడు ఆ తర్వాత చంద్రబాబు వస్తాడంటూ గంగుల అన్నారు. ఆంధ్రా నేతలను ఆదరిస్తే కరెంటు, నీళ్లు ఎత్తుకుపోతారన్న గంగుల కమలాకర్‌ తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని హెచ్చరించారు.

Full View


Tags:    

Similar News