Mahbubnagar: ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Mahbubnagar: కొడంగల్‌ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్

Update: 2024-03-28 12:56 GMT

Mahbubnagar: ప్రశాంతంగా ముగిసిన మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Mahbubnagar: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 99.86శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1439 మంది ఓటర్లకు గాను 1437మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags:    

Similar News