Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Update: 2025-02-26 01:02 GMT

Maha Shivaratri మహాశివరాత్రి నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువ జామునుంచే భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. 

Tags:    

Similar News