వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో భూవివాదం

Update: 2021-01-31 03:12 GMT

Land Dispute In Vanasthalipuram

వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్‌లో భూ వివాదంలో ఘర్షణ చోటు చేసుకుంది. శరత్‌ అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కొంతమంది రౌడీలు కబ్జా చేసేందుకు వచ్చారు శరత్‌ వారిని అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో శరత్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడిపై వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులు ఓ మాజీ కార్పొరేటర్ అనుచరులు కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Full View


Tags:    

Similar News