నిరుద్యోగ యువతకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే చేయూత...

Update: 2019-09-29 16:03 GMT

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ చొరవతో పలువురు నిరుద్యోగ అభ్యర్ధుల కల నెరవేరింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే వివేకానంద నియోజకవర్గ పరిధిలో కీర్తిశేషులు కేఎం పాండు, కీర్తి శేషులు శ్యామలదేవి ఎడ్యుకేషనల్ ట్రస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు వంద మందికి ఉచితంగా శిక్షణ ఇప్పించారు. అవసరమైన వారికి పుస్తకాలు అందించి ప్రోత్సహించారు. వీరిలో ఒకరు ఎస్సై పరీక్షల్లో ఉత్తర్ణులు కాగా 27మంది కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. వీరందరిని ఎమ్మెల్యే వివేకానంద ఘనంగా సత్కరించి అభినందించారు.  

Full View

Tags:    

Similar News