KTR: అన్నదాతలను చంపినతీరు భయానకంగా ఉంది

KTR: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Update: 2021-10-05 08:20 GMT

KTR: అన్నదాతలను చంపినతీరు భయానకంగా ఉంది

KTR: లఖీంపూర్ ఖేరీ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ఆరోపించారు. అన్నదాతలను చంపిన తీరు భయానకంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. అనాగరికమైన ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్ననన్నారు. రైతు హత్యలకు పాల్పడిన వారిని తక్షణమే శిక్షిస్తారని ఆశీస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News